వాడపల్లి వెంకన్నకు పోటెత్తిన భక్తులు.. ఒక్కరోజే కోటి మంది దర్శనం.. రూ.1.01 కోట్ల ఆదాయం..!
వాడపల్లి వెంకన్నకు పోటెత్తిన భక్తులు.. ఒక్కరోజే కోటి మంది దర్శనం.. రూ.1.01 కోట్ల ఆదాయం..!
Vadapalli Venkateswara Swamy Temple: కోనసీమలోని ప్రసిద్ధ వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. 1.34 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, దర్శన టికెట్లు, ప్రసాదాల విక్రయం, విరాళాలు, ఆన్లైన్ సేవల ద్వారా ఒక్కరోజే రూ.1.01 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.
Vadapalli Venkateswara Swamy Temple: కోనసీమలోని ప్రసిద్ధ వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. 1.34 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, దర్శన టికెట్లు, ప్రసాదాల విక్రయం, విరాళాలు, ఆన్లైన్ సేవల ద్వారా ఒక్కరోజే రూ.1.01 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.