మైసూర్ లోనే గానకోకిల అంత్యక్రియలు.. మహారాజ కాలేజీ గ్రౌండ్స్లో కన్నీటి నివాళులు!
మైసూర్ లోనే గానకోకిల అంత్యక్రియలు.. మహారాజ కాలేజీ గ్రౌండ్స్లో కన్నీటి నివాళులు!
గానకోకిల ఎస్.జానకి (88) శనివారం రాత్రి మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. జానకమ్మ చివరి కోరిక మేరకు ఆమె అంత్యక్రియలను మైసూరులోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.. అభిమానుల సందర్శనార్థం మహారాజ కాలేజ్ గ్రౌండ్స్లో ఆమె పార్థివదేహాన్ని ఉంచనున్నారు.
గానకోకిల ఎస్.జానకి (88) శనివారం రాత్రి మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. జానకమ్మ చివరి కోరిక మేరకు ఆమె అంత్యక్రియలను మైసూరులోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.. అభిమానుల సందర్శనార్థం మహారాజ కాలేజ్ గ్రౌండ్స్లో ఆమె పార్థివదేహాన్ని ఉంచనున్నారు.