వైద్య కళాశాలల ఏర్పాటు విషయంలో గత వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టిందని, వైద్య కళాశాలలు తీసుకువచ్చినట్టు జీవోలు ఏమైనా వుంటే చూపించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సవాల్ చేశారు. బుధవారం ఆయన మండలంలోని భీమబోయినపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, ఎన్ఎంసీ అనుమతులు ఇవ్వకుండానే వైద్య కళాశాలల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
వైద్య కళాశాలల ఏర్పాటు విషయంలో గత వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టిందని, వైద్య కళాశాలలు తీసుకువచ్చినట్టు జీవోలు ఏమైనా వుంటే చూపించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సవాల్ చేశారు. బుధవారం ఆయన మండలంలోని భీమబోయినపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, ఎన్ఎంసీ అనుమతులు ఇవ్వకుండానే వైద్య కళాశాలల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.