స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.