విపత్తులను ఎదుర్కొనేందుకు ఈవోసీ ఏర్పాటు : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లాలో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్(ఈఓసీ)ను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు