దేశంలో వ్యవసాయ విద్యకు అధిక ప్రాధాన్యత ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసా య విద్యార్ధులు చక్కగా చదివి వ్యవసాయ రంగాన్ని మరింత మరింత విస్తరింప చేయాలని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్ ఆఫీసర్ డి. సంపత్ కుమార్ తెలిపారు.
దేశంలో వ్యవసాయ విద్యకు అధిక ప్రాధాన్యత ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసా య విద్యార్ధులు చక్కగా చదివి వ్యవసాయ రంగాన్ని మరింత మరింత విస్తరింప చేయాలని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్ ఆఫీసర్ డి. సంపత్ కుమార్ తెలిపారు.