వేరుశనగ పంట సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, గిరిజన రైతులు నూనెగింజల పంటల సాగుపై ఆసక్తి చూపాలని జిల్లా వ్యవసాయశాఖ ఉప సంచాలకులు వైవీ రమణారావు తెలిపారు. మంగళవారం మండలంలోని చౌడుపల్లి పంచాయతీలో గిరిజన రైతులు సాగు చేస్తున్న వేరుశనగ పంటను ఆయన పరిశీలించారు.
వేరుశనగ పంట సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, గిరిజన రైతులు నూనెగింజల పంటల సాగుపై ఆసక్తి చూపాలని జిల్లా వ్యవసాయశాఖ ఉప సంచాలకులు వైవీ రమణారావు తెలిపారు. మంగళవారం మండలంలోని చౌడుపల్లి పంచాయతీలో గిరిజన రైతులు సాగు చేస్తున్న వేరుశనగ పంటను ఆయన పరిశీలించారు.