రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం శేరిగూడ సర్పంచ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎంపీడీవో ఆఫీసు ముందు గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ అభ్యర్థిని చీర మౌనిక మాట్లాడుతూ.. సర్పంచ్ స్థానం జనరల్స్థానానికి కేటాయించగా, ఇద్దరు బీసీలు, ఒక ఓసీ పోటీ చేశారని తెలిప
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం శేరిగూడ సర్పంచ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎంపీడీవో ఆఫీసు ముందు గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ అభ్యర్థిని చీర మౌనిక మాట్లాడుతూ.. సర్పంచ్ స్థానం జనరల్స్థానానికి కేటాయించగా, ఇద్దరు బీసీలు, ఒక ఓసీ పోటీ చేశారని తెలిప