శిశువు జన్మించిన 48 గంటల తర్వాత టెస్టులు చేయాలి : ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ స్టేట్ డైరెక్టర్ విజయలక్ష్మి

శిశువు జన్మించిన 48 గంటల తర్వాత సికిల్ సెల్, అనీమియా, హైపోతలసేమియా స్క్రీనింగ్​ టెస్టులు నిర్వహించాలని ఇన్​స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ స్టేట్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు.

శిశువు జన్మించిన  48 గంటల తర్వాత టెస్టులు చేయాలి : ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ స్టేట్ డైరెక్టర్ విజయలక్ష్మి
శిశువు జన్మించిన 48 గంటల తర్వాత సికిల్ సెల్, అనీమియా, హైపోతలసేమియా స్క్రీనింగ్​ టెస్టులు నిర్వహించాలని ఇన్​స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ స్టేట్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు.