స్కూటీని ఢీకొన్న లారీ..ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
స్కూటీని ఢీకొన్న లారీ..ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
స్కూటీని లారీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టెపల్లిలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. జహీరాబాద్కు చెందిన కవిరాజ్ (40) తన భార్య పావని(35), కొడుకు కార్తీక్(13), కూతురు కీర్తన(11)తో కలిసి ఆదివారం అత్తగారి ఊరైన పెద్దేముల్ మండలం రుక్మాపూర్కు వచ్
స్కూటీని లారీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టెపల్లిలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. జహీరాబాద్కు చెందిన కవిరాజ్ (40) తన భార్య పావని(35), కొడుకు కార్తీక్(13), కూతురు కీర్తన(11)తో కలిసి ఆదివారం అత్తగారి ఊరైన పెద్దేముల్ మండలం రుక్మాపూర్కు వచ్