రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులు, గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, సం బంధిత ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ధాన్యం తరలించేందుకు సరిపడా వాహనాలు సమకూ ర్చాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.
రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులు, గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, సం బంధిత ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ధాన్యం తరలించేందుకు సరిపడా వాహనాలు సమకూ ర్చాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.