సంతానం పేరిట నిలువు దోపిడీ

చెర్లోపల్లె రెడ్డెమ్మకొండ ఆలయంలో అమ్మవారి ఎదుట వరపడతారు. ఆకుపసరు, అమ్మవారికి అభిషేకాలు, శాంతి హోమాలు, వడిబియ్యం పేరుతో అర్చకులు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.

సంతానం పేరిట నిలువు దోపిడీ
చెర్లోపల్లె రెడ్డెమ్మకొండ ఆలయంలో అమ్మవారి ఎదుట వరపడతారు. ఆకుపసరు, అమ్మవారికి అభిషేకాలు, శాంతి హోమాలు, వడిబియ్యం పేరుతో అర్చకులు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.