హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి

హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి గురువారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి
హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి గురువారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.