అభివృద్ధి, సంక్షేమంతో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నాం..

ఎన్డీఎ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల విశ్వాసాన్ని చూరుగొందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమంతో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నాం..
ఎన్డీఎ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల విశ్వాసాన్ని చూరుగొందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు.