అయ్యో పాపం.. నీళ్లనుకుని యాసిడ్ తాగిన మహిళ..

ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ నీళ్లనుకుని యాసిడ్ తాగింది. దీంతో ఆమె నోటిలో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య ఆ మహిళ కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.

అయ్యో పాపం.. నీళ్లనుకుని యాసిడ్ తాగిన మహిళ..
ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ నీళ్లనుకుని యాసిడ్ తాగింది. దీంతో ఆమె నోటిలో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య ఆ మహిళ కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.