ఆలయ ఆచార వ్యవహారాల్లో అధికారులు వేలు పెట్టొద్దు.. దేవాదాయ శాఖ మంత్రి క్లారిటీ
ఆలయాల్లో సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. భక్తులు భద్రత విషయంలో, సౌకర్యవంతమైన దర్శనం అందించడంలో రాజిపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.