భార్యలు చనిపోయిన భర్తలకు ఫించన్.. గ్రామ పంచాయతీ వినూత్న తీర్మానం!

వితంతు, ఒంంటరి మహిళలకు.. ఎటువంటి ఆసరా లేనివారికి ప్రభుత్వం సామాజిక పింఛన్ పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద కేంద్ర రాష్ట్రాలు కలిపి ఆర్థిక సాయం అందజేస్తుంటాయి. అయితే, కేవలం భర్తను పోగొట్టుకున్న మహిళలే కాకుండా.. భార్యలను కోల్పోయిన మగాళ్లకు కూడా ఆర్థిక సాయం అందజేయాలని కోరుతూ ఓ గ్రామ పంచాయతీ ఏకంగా తీర్మానం చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

భార్యలు చనిపోయిన భర్తలకు ఫించన్.. గ్రామ పంచాయతీ వినూత్న తీర్మానం!
వితంతు, ఒంంటరి మహిళలకు.. ఎటువంటి ఆసరా లేనివారికి ప్రభుత్వం సామాజిక పింఛన్ పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద కేంద్ర రాష్ట్రాలు కలిపి ఆర్థిక సాయం అందజేస్తుంటాయి. అయితే, కేవలం భర్తను పోగొట్టుకున్న మహిళలే కాకుండా.. భార్యలను కోల్పోయిన మగాళ్లకు కూడా ఆర్థిక సాయం అందజేయాలని కోరుతూ ఓ గ్రామ పంచాయతీ ఏకంగా తీర్మానం చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.