మున్సిపల్ ఎన్నికలలో జిల్లాలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఉదయం సందర్శించారు.
మున్సిపల్ ఎన్నికలలో జిల్లాలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఉదయం సందర్శించారు.