2028 జూన్ కల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎ్సఎల్బీసీ) టన్నెల్ పనులను అడ్వాన్స్ టన్నెలింగ్ మెథడ్(డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం)లో 2028 జూన్ 30కల్లా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.