ఆన్ లైన్ గేమింగ్ స్కామ్ పై CGST అధికారుల విచారణ

హైదరాబాద్‌లో రూ. 5000 కోట్ల ఆన్‌లైన్ గేమింగ్ జీఎస్టీ ఎగవేత కుంభకోణం గుట్టురట్టయింది. దుబాయ్ కేంద్రంగా నడిచిన ఈ స్కామ్‌లో షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు సీజీఎస్టీ అధికారులు గుర్తించారు. విగోఫిన్ డైరెక్టర్లతో పాటు పలువురిపై విచారణ జరుగుతోంది. రెండు గేమింగ్ వెబ్‌సైట్లు, షెల్ కంపెనీలు పన్నులు ఎగవేసి వేల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించినట్లు తేలింది.

ఆన్ లైన్ గేమింగ్ స్కామ్ పై CGST అధికారుల విచారణ
హైదరాబాద్‌లో రూ. 5000 కోట్ల ఆన్‌లైన్ గేమింగ్ జీఎస్టీ ఎగవేత కుంభకోణం గుట్టురట్టయింది. దుబాయ్ కేంద్రంగా నడిచిన ఈ స్కామ్‌లో షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు సీజీఎస్టీ అధికారులు గుర్తించారు. విగోఫిన్ డైరెక్టర్లతో పాటు పలువురిపై విచారణ జరుగుతోంది. రెండు గేమింగ్ వెబ్‌సైట్లు, షెల్ కంపెనీలు పన్నులు ఎగవేసి వేల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించినట్లు తేలింది.