ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) అత్యవసర సమావేశం నిర్వహించారు.