ఇరాన్‌ నుంచి సురక్షితంగా 1,200 మంది భారతీయుల రాక

ఇరాన్‌లో ఉన్న 1,200 మందికిపైగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చినట్టు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ చెప్పారు. వీరిలో 845 మంది విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు.

ఇరాన్‌ నుంచి సురక్షితంగా 1,200 మంది భారతీయుల రాక
ఇరాన్‌లో ఉన్న 1,200 మందికిపైగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చినట్టు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ చెప్పారు. వీరిలో 845 మంది విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు.