ఈశాన్య రాష్ట్రాలకు బడ్జెట్లో 10శాతం నిధులు
ఈశాన్య రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా కేంద్ర బడ్జెట్లో 10 శాతం నిధులను ఈ ప్రాంతం కోసమే కేటాయిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ వెల్లడించారు.