ఎయిమ్స్లోనే 52 శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ.. ప్రజారోగ్యానికి భరోసా ఏది?
దేశంలోని పలు ప్రతిష్టాత్మక వైద్య సంస్థ ఎయిమ్స్ (AIIMS)లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. కొన్ని సంస్థల్లో సగానికి పైగా ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది.