కార్మికుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడతానని, సీఐటీయూ రాజకీయాలకు కార్మికులు బలికావద్దని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. సోమవారం కూటమి నాయకులు శ్యాంక్రగ్ పిస్టన్స్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎన్ఈఆర్ను కలిసి విన్నవించారు.
కార్మికుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడతానని, సీఐటీయూ రాజకీయాలకు కార్మికులు బలికావద్దని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. సోమవారం కూటమి నాయకులు శ్యాంక్రగ్ పిస్టన్స్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎన్ఈఆర్ను కలిసి విన్నవించారు.