త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో టీడీపీ జెండా రెపరెపలాడాలని ఆ పార్టీ నేత పయ్యావుల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని మంత్రి కే శవ్ క్యాంపు కార్యాలయంలో కూడేరు మండలంలోని కూడేరు, ఇప్పే రు క్లస్టర్ల పరిధిలోని నాయకులు, బీఎల్ఏలతో సమావేశమయ్యారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో టీడీపీ జెండా రెపరెపలాడాలని ఆ పార్టీ నేత పయ్యావుల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని మంత్రి కే శవ్ క్యాంపు కార్యాలయంలో కూడేరు మండలంలోని కూడేరు, ఇప్పే రు క్లస్టర్ల పరిధిలోని నాయకులు, బీఎల్ఏలతో సమావేశమయ్యారు.