ఎస్‌‌ఐఆర్ పారదర్శకంగా నిర్వహించాలి :పద్మావతి

ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయ ప్రతినిధి పద్మావతి అన్నారు. ఎస్ఐఆర్​ ప్రక్రియలో భాగంగా జనగామ, స్టేషన్ ఘన్ పూర్​ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో ఎన్యూమరేషన్​ ఫారాల పంపిణీ, స్వీకరణను ప్రతినిధి బృంద సభ్యులు పరిశీలించారు.

ఎస్‌‌ఐఆర్ పారదర్శకంగా నిర్వహించాలి :పద్మావతి
ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయ ప్రతినిధి పద్మావతి అన్నారు. ఎస్ఐఆర్​ ప్రక్రియలో భాగంగా జనగామ, స్టేషన్ ఘన్ పూర్​ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో ఎన్యూమరేషన్​ ఫారాల పంపిణీ, స్వీకరణను ప్రతినిధి బృంద సభ్యులు పరిశీలించారు.