ఒవైసీ ట్రస్ట్ భవన నిర్మాణాలపై ‘స్టే’ ఎత్తివేత..సమాంతర విచారణ సరికాదన్న హైకోర్టు
ఒవైసీ ట్రస్ట్ భవన నిర్మాణాలపై ‘స్టే’ ఎత్తివేత..సమాంతర విచారణ సరికాదన్న హైకోర్టు
హైదరాబాద్లోని బండ్లగూడ మండలం కేశవగిరి కాలనీలో ఒవైసీకి చెందిన సలార్-–ఇ–-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భవన నిర్మాణాలకు సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు గురువారం ఉపసంహరించుకుంది.
హైదరాబాద్లోని బండ్లగూడ మండలం కేశవగిరి కాలనీలో ఒవైసీకి చెందిన సలార్-–ఇ–-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భవన నిర్మాణాలకు సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు గురువారం ఉపసంహరించుకుంది.