కుటుంబంతో ప్రధాని మోదీని కలిసిన కేంద్ర మంత్రి.. ఎక్స్ వేదికగా భావోద్వేగం..

కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం కుటుంబంతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తల్లి ప్రధాన మంత్రికి మొక్కను బహుకరించారు.

కుటుంబంతో ప్రధాని మోదీని కలిసిన కేంద్ర మంత్రి.. ఎక్స్ వేదికగా భావోద్వేగం..
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం కుటుంబంతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తల్లి ప్రధాన మంత్రికి మొక్కను బహుకరించారు.