ప్రాచీన యుద్ద కళ కలరి విద్య ఆత్మవిశ్వాసాన్ని పెంపొం దిస్తుందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్ అన్నారు. ఆదివారం పల్లంగూడలో నిర్వహించిన సత్యధమ్మ ఉద్భవ ఉద్దమ్సింగ్ కలరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాచీన కళ మొదటి వార్షికోత్సవా నికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. అంతరించిపోతున్న ప్రాచీన కళను తెలంగాణలో సుస్ధిర పరిచేందుకు ఉద్దమ్సింగ్ గత ఏడాది కాలంగా నిర్వహిస్తున్నారని, ఇది గొప్ప విషయమన్నారు
ప్రాచీన యుద్ద కళ కలరి విద్య ఆత్మవిశ్వాసాన్ని పెంపొం దిస్తుందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్ అన్నారు. ఆదివారం పల్లంగూడలో నిర్వహించిన సత్యధమ్మ ఉద్భవ ఉద్దమ్సింగ్ కలరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాచీన కళ మొదటి వార్షికోత్సవా నికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. అంతరించిపోతున్న ప్రాచీన కళను తెలంగాణలో సుస్ధిర పరిచేందుకు ఉద్దమ్సింగ్ గత ఏడాది కాలంగా నిర్వహిస్తున్నారని, ఇది గొప్ప విషయమన్నారు