కీవ్పై మిసైల్స్, డ్రోన్లతోరష్యా భీకర దాడి..11 మంది మృతి, 54 మందికి గాయాలు
కీవ్పై మిసైల్స్, డ్రోన్లతోరష్యా భీకర దాడి..11 మంది మృతి, 54 మందికి గాయాలు
ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి మిసైల్స్, డ్రోన్లతో భారీ దాడికి పాల్పడింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ భీకర దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 54 మంది గాయపడ్డారు. కీవ్లోని అనేక ప్రాంతాల్లో నివాస భవనాలు, హోటళ్లు, ఇతర పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి మిసైల్స్, డ్రోన్లతో భారీ దాడికి పాల్పడింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ భీకర దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 54 మంది గాయపడ్డారు. కీవ్లోని అనేక ప్రాంతాల్లో నివాస భవనాలు, హోటళ్లు, ఇతర పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.