గుండెపోటుతో సింగరాయకొండ ఎంపీడీవో హఠాన్మరణం

సింగరాయకొండ ఎంపీడీవో డి. జయమణి(60) శనివారం ఉదయం కావలిలోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు.

గుండెపోటుతో సింగరాయకొండ ఎంపీడీవో హఠాన్మరణం
సింగరాయకొండ ఎంపీడీవో డి. జయమణి(60) శనివారం ఉదయం కావలిలోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు.