రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో జరిగిన న్యాయవాది స్వప్న హత్యను నిరసిస్తూ నగర వ్యాప్తంగా అడ్వొకేట్స్ రోడ్డెక్కారు. నాంపల్లి, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మేడిపల్లి తదితర కోర్టుల్లో విధులు బహిష్కరించి నిరసనలు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో జరిగిన న్యాయవాది స్వప్న హత్యను నిరసిస్తూ నగర వ్యాప్తంగా అడ్వొకేట్స్ రోడ్డెక్కారు. నాంపల్లి, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మేడిపల్లి తదితర కోర్టుల్లో విధులు బహిష్కరించి నిరసనలు తెలిపారు.