తిరుమల లడ్డూలో కెమికల్స్ కలిపారు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించి డబ్బులు దోచుకోవడంతో పాటు తిరుమల పవిత్రతను గత వైసీపీ పాలకులు దెబ్బతీశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

తిరుమల లడ్డూలో కెమికల్స్ కలిపారు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించి డబ్బులు దోచుకోవడంతో పాటు తిరుమల పవిత్రతను గత వైసీపీ పాలకులు దెబ్బతీశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.