గ్రామీణ పేదలకు 74 వేల ఇళ్లు: కొలుసు

రాష్ట్రంలోని గ్రామీణ పేదలకు కేంద్ర ప్రభుత్వం 74,212 వేల ఇళ్లు మంజూరు చేసిందని, భవిష్యత్తులో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

గ్రామీణ పేదలకు 74 వేల ఇళ్లు: కొలుసు
రాష్ట్రంలోని గ్రామీణ పేదలకు కేంద్ర ప్రభుత్వం 74,212 వేల ఇళ్లు మంజూరు చేసిందని, భవిష్యత్తులో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.