ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు-కారు ఢీకొని నలుగురు మృతి

వేగంగా వెళ్తున్న కారు, బస్సు ఒకదానినొకటి ఢీకొట్టడంతో భారీ ప్రమాదం చోటు చేసుకొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో శనివారం సంభవించింది.

ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు-కారు ఢీకొని నలుగురు మృతి
వేగంగా వెళ్తున్న కారు, బస్సు ఒకదానినొకటి ఢీకొట్టడంతో భారీ ప్రమాదం చోటు చేసుకొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో శనివారం సంభవించింది.