Andhra News: పిల్లలతో కలిసి భర్త ఇంటి ముందు భార్య మౌనపోరాటం.. అసలు మ్యాటరేంటంటే?

చీరాలలో ఓ న్యాయవాది తన భార్య, ఇద్దరు కూతుర్లను వదిలేసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో అతని భార్య దీప తన పిల్లలతో కలిసి భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న ఆమెకు పోలీసులు మద్దతుగా నిలిచారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Andhra News: పిల్లలతో కలిసి భర్త ఇంటి ముందు భార్య మౌనపోరాటం.. అసలు మ్యాటరేంటంటే?
చీరాలలో ఓ న్యాయవాది తన భార్య, ఇద్దరు కూతుర్లను వదిలేసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో అతని భార్య దీప తన పిల్లలతో కలిసి భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న ఆమెకు పోలీసులు మద్దతుగా నిలిచారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.