Hyderabad: కోట్ల లాభం వస్తదని ఉన్న డబ్బంతా పంపిన మాజీ ఐపీఎస్ భార్య.. చివరకు ఊహించని షాక్..

సైబర్‌ నేరగాళ్ల కన్ను పడితే.. సామాన్యులే కాదు, చట్టాన్ని రక్షించే అగ్రస్థాయి అధికారుల కుటుంబాలు కూడా చిక్కి విలవిలలాడిల్సిందే. తాజాగా హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఒక భారీ మోసం ఇప్పుడు అందరినీ నివ్వెరపరుస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి భార్యనే టార్గెట్ చేసిన కేటుగాళ్లు.. ఏకంగా రూ. 2.58 కోట్లు కొల్లగొట్టారు. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Hyderabad: కోట్ల లాభం వస్తదని ఉన్న డబ్బంతా పంపిన మాజీ ఐపీఎస్ భార్య.. చివరకు ఊహించని షాక్..
సైబర్‌ నేరగాళ్ల కన్ను పడితే.. సామాన్యులే కాదు, చట్టాన్ని రక్షించే అగ్రస్థాయి అధికారుల కుటుంబాలు కూడా చిక్కి విలవిలలాడిల్సిందే. తాజాగా హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఒక భారీ మోసం ఇప్పుడు అందరినీ నివ్వెరపరుస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి భార్యనే టార్గెట్ చేసిన కేటుగాళ్లు.. ఏకంగా రూ. 2.58 కోట్లు కొల్లగొట్టారు. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..