చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తాం.. ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక
అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్పై మళ్లీ దాడులకు దిగుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హోర్ముజ్ను మూసివేస్తే.. ఇరాన్ పూర్తిగా నాశనం చేస్తామన్నారు.