జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం

JEE Mains.. నరసన్నపేటలోని కోర్‌ టెక్నాలజీలో గురువారం జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమాయ్యయి. రెండు షిఫ్ట్‌ల్లో 439 మంది అభ్యర్థులకుగాను 428 మంది పరీక్షలు రాశారు. 11 మంది గైర్హాజరయ్యారు.

జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం
JEE Mains.. నరసన్నపేటలోని కోర్‌ టెక్నాలజీలో గురువారం జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమాయ్యయి. రెండు షిఫ్ట్‌ల్లో 439 మంది అభ్యర్థులకుగాను 428 మంది పరీక్షలు రాశారు. 11 మంది గైర్హాజరయ్యారు.