జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 21న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మొదటి అదనపు జిల్లా సెషన్స్‌కోర్టు న్యాయాధి కారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ ఎస్‌.రవికుమార్‌ అన్నారు.

జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 21న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మొదటి అదనపు జిల్లా సెషన్స్‌కోర్టు న్యాయాధి కారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ ఎస్‌.రవికుమార్‌ అన్నారు.