జనవరి 3న కొండగట్టుకు పవన్ కల్యాణ్.. టీటీడీ నిర్మాణాలకు శంకుస్థాపన!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనవరి 3న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు టీటీడీ అతిథి గృహం, దీక్షా మండపానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.

జనవరి 3న కొండగట్టుకు పవన్ కల్యాణ్.. టీటీడీ నిర్మాణాలకు శంకుస్థాపన!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనవరి 3న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు టీటీడీ అతిథి గృహం, దీక్షా మండపానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.