జనసేన ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న జనసైనికులు, వీర మహిళలకు తగిన గుర్తింపు కల్పించేందుకు పార్టీ నిర్మాణ సాధన సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు పెండం దొరబాబు పేర్కొన్నారు.
జనసేన ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న జనసైనికులు, వీర మహిళలకు తగిన గుర్తింపు కల్పించేందుకు పార్టీ నిర్మాణ సాధన సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు పెండం దొరబాబు పేర్కొన్నారు.