తాండూరు మార్కెట్ చైర్మన్గా పట్లోళ్ల నర్సింహులు

తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త చైర్మన్​గా మాజీ డీపీసీ సభ్యుడు పట్లోళ్ల నర్సింహులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

తాండూరు మార్కెట్ చైర్మన్గా పట్లోళ్ల నర్సింహులు
తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త చైర్మన్​గా మాజీ డీపీసీ సభ్యుడు పట్లోళ్ల నర్సింహులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.