భారత్‌ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది.. జాతీయ అసెంబ్లీలో పాక్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గతేడాది భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆపరేషన్ సిందూర్‌తో ఇరు దేశాల మద్య నాలుగు రోజుల పాటు కొనసాగిన సైనిక ఘర్షణలు.. కాల్పుల విరమణ ఒప్పందంతో తగ్గుముఖం పట్టాయి. అయితే, ఈ పీడకల నుంచి పాకిస్థాన్ ఇంకా బయటపడినట్టు లేదు. కలలో కూడా భారత్ దాడులు దానికి గుర్తొస్తున్నట్టు ఉంది. అందుకు పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆయన జాతీయ అసెంబ్లీలోనే వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది.. జాతీయ అసెంబ్లీలో పాక్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గతేడాది భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆపరేషన్ సిందూర్‌తో ఇరు దేశాల మద్య నాలుగు రోజుల పాటు కొనసాగిన సైనిక ఘర్షణలు.. కాల్పుల విరమణ ఒప్పందంతో తగ్గుముఖం పట్టాయి. అయితే, ఈ పీడకల నుంచి పాకిస్థాన్ ఇంకా బయటపడినట్టు లేదు. కలలో కూడా భారత్ దాడులు దానికి గుర్తొస్తున్నట్టు ఉంది. అందుకు పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆయన జాతీయ అసెంబ్లీలోనే వ్యాఖ్యలు చేశారు.