ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. ప్రధాని మౌనాన్ని వీడాలి: రాహుల్ గాంధీ

ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని మోదీ మౌనాన్ని వీడాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ప్రపంచంలో భారత్ స్థాయి దిగజారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. ప్రధాని మౌనాన్ని వీడాలి: రాహుల్ గాంధీ
ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని మోదీ మౌనాన్ని వీడాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ప్రపంచంలో భారత్ స్థాయి దిగజారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.