అమెరికా- ఇజ్రాయోల్ దాడులు.. ఇరాన్ లో 787 మంది మృతి

సౌదీ అరేబి యాలోని రియాద్ దౌత్య ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. రియాద్లోని అమెరికా ఎంబసీపై రెండు డ్రోన్లతో దాడి జరిగిందని సౌదీ అధికారులు ధ్రువీకరించారు.

అమెరికా- ఇజ్రాయోల్ దాడులు.. ఇరాన్ లో  787 మంది మృతి
సౌదీ అరేబి యాలోని రియాద్ దౌత్య ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. రియాద్లోని అమెరికా ఎంబసీపై రెండు డ్రోన్లతో దాడి జరిగిందని సౌదీ అధికారులు ధ్రువీకరించారు.