ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్: రూ.10 వేల నుంచి లక్ష వరకు రుణం...ఈనెలలోనే ప్రారంభం, అర్హతలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రామహిళలకు కూటమి ప్రభుత్వం త్వరలో తీపికబురు చెప్పింది. డ్వాక్రా సంఘంలోని సభ్యులు అయిన మహిళల పిల్లల ఆర్థిక సహాకరం కోసం ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. డ్వాక్రా మహిళలు తమ పిల్లల వివాహ అవసరాల కోసం మరో పథకాన్ని ప్రభుత్వం మార్చి నెలలో ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళల కుటుంబాల్లో కుమార్తెల వివాహ అవసరాల నిమిత్తం రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ఈ మేరకు ‘ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి’ పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద డ్వాక్రా మహిళల కుమార్తెల కోసం రూ.10వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది., News News, Times Now Telugu

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్: రూ.10 వేల నుంచి లక్ష వరకు రుణం...ఈనెలలోనే ప్రారంభం, అర్హతలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రామహిళలకు కూటమి ప్రభుత్వం త్వరలో తీపికబురు చెప్పింది. డ్వాక్రా సంఘంలోని సభ్యులు అయిన మహిళల పిల్లల ఆర్థిక సహాకరం కోసం ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. డ్వాక్రా మహిళలు తమ పిల్లల వివాహ అవసరాల కోసం మరో పథకాన్ని ప్రభుత్వం మార్చి నెలలో ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళల కుటుంబాల్లో కుమార్తెల వివాహ అవసరాల నిమిత్తం రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ఈ మేరకు ‘ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి’ పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద డ్వాక్రా మహిళల కుమార్తెల కోసం రూ.10వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది., News News, Times Now Telugu