వేట్లపాలెం ఘటన : 22కి చేరిన మృతుల సంఖ్య - మరో ఐదుగురి పరిస్థితి సీరియస్...!

కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరింది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగానే ఉందని జిల్లా అధికారులు తెలిపారు.

వేట్లపాలెం ఘటన : 22కి చేరిన మృతుల సంఖ్య - మరో ఐదుగురి పరిస్థితి సీరియస్...!
కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరింది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగానే ఉందని జిల్లా అధికారులు తెలిపారు.