ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి ఒక్కసారిగా ఘోర రక్తపాతంతో ఉలిక్కిపడింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే లక్ష్మీపురం సర్కిల్ పరిధిలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపాల వద్ద పగటిపూటే జంట హత్యలు జరగడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణ హత్యలు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి ఒక్కసారిగా ఘోర రక్తపాతంతో ఉలిక్కిపడింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే లక్ష్మీపురం సర్కిల్ పరిధిలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపాల వద్ద పగటిపూటే జంట హత్యలు జరగడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణ హత్యలు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.